Connect with us

People

జగన్మోహన్ రెడ్డి ని మించిన శవరాజకీయాలు ఎవరైనా చేశారా: కేటీఆర్

Published

on

తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి చ‌నిపోతే ఆయ‌న శవం ప‌క్క‌నే ముఖ్య‌మంత్రి అయ్యేందుకు సంత‌కాలు సేక‌రించి, సీఎం ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో పార్టీ పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ శ‌వ‌రాజ‌కీయాల‌కు టార్చ్‌బేర‌ర్‌ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడూ ఇంటర్నెట్లో మళ్ళీ చక్కెర్లు కొడుతున్నాయి. అలాగే హరీష్ రావు చేసిన విమర్శలు కూడా ఈ వీడియోలో చూడవచ్చు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected